వృత్రుడి కథ

పూర్వం త్వష్టృ ప్రజాపతి దేవతలందరిలోకీ గొప్పవాడూ, గొప్ప తపస్సు చేసినవాడూనూ. ఆయన ఇంద్రుడిపై ద్వేషంతో మూడు తలలు గల విశ్వరూపుణ్ణి సృష్టి చేశాడు. విశ్వరూపుడు పెరిగి పెద్ద అవుతూ, మూడు తలలతోనూ మూడు వేరువేరు

మహిషాసుర వధ

దనవుడి కొడుకులు రంభుడూ, కరంభుడూ అనేవాళ్ళు తమకు పిల్లలు లేని కారణంగా చాలాకాలం తీవ్ర తపస్సు చేశారు. కరంభుడు పంచనద తీర్థంలో మునిగి తపస్సు చేశాడు. రంభుడు ఒక చెట్టుమీద ఎక్కి కూర్చొని తపస్సు

సుదర్శనుడి కథ

శౌనకాదిమునులు శుకుడి కథ విన్న తరవాత దేవీభాగవత కథలు వినిపించమన్నారు. సూతుడు ఇలా చెప్పసాగాడు: కోసలదేశపు రాజధాని అయోధ్యా నగరాన్ని ధ్రువసంధి అనేరాజు పాలించేవాడు. ఆయనకు మనోరమ, లీలావతి అని ఇద్దరు భార్యలు. మనోరమకు

శుకుడి జననం

ఇంతవరకు చెప్పిన సూతుడితో మునులు, “ప్రసంగవశాన ఇతర విషయాలు చాలా విన్నాం. కాని కొడుకుకోసం తపస్సు చేయబోయిన వ్యాసుడి కథ అలాగే ఉండిపోయింది,” అన్నారు. మునులతో సూతుడు, వ్యాసుడి తపస్సు గురించి ఇలా చెప్పాడు:

మధు కైటభుల వధ

తరవాత మునులు సూతుణ్ణి మధుకైటభులు కథ చెప్పమని కోరారు. అప్పుడు సూతుడు వారికా వృత్తాంతం ఇలా చెప్పాడు: పాలసముద్రంలో శేషతల్పం మీద విష్ణువు నిద్రపోతున్న సమయంలో అతని చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చి,

హయగ్రీవావతారం

వెంటనే మునులు, “విష్ణువు తల తెగటం ఎలా జరిగింది? ఆయనకు గుర్రం తల ఎలా అతికారు? ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పు” అని సూతుణ్ణి అడిగారు. పూర్వం విష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాలు యుద్ధంచేసి,

1 2 3 10