ఒకానొక ఊరియందు ఒక ధనవంతుడు కలడు. వాడు పాపాత్ముడు. ఎన్నో పాపములు చేసిన తరువాత వాడికి పాపభీతి పట్టుకుంది. దానితో వాడు ఒక మునీశ్వరుని కలుసుకుని “మునివర్యా! నేను తెలిసి ఎన్నో పాపాలను చేశాను.
వర్గం: నీతి కథలు
మార్పు
శంకరాపురానికి క్రొత్తగా వచ్చిన టీచర్ శేఖర్. కొద్దికాలంలోనే పిల్లల్ని, గ్రామ పరిస్థితినిగ్రహించాడు. పిల్లలు తెలివితేటలలో ఫర్వాలేదు. కానీ ఇంటివద్ద పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలెప్పుడూ టి.వి. చూడటంతోనే
కోపం తెచ్చే అనర్ధం
రంగమ్మ పరమ కోపిష్టి, ఆవిడ కోపానికి ఆగలేక ఎవ్వరూ కూడా ఇంట్లోపనిచేయలేక పోయేవారు. నెలకు నలుగురు వంట మనుషులు మారేవారు. కొంత కాలానికి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు చేరాడు. మారయ్య,తెలివైనవాడు. వంటలుకన్నా
అమూల్యమైన వస్తువు
ఒక రాజుకు దేవుడు, శంఖుడు, అమందుడు అని ముగ్గురు కుమారులు. ఒకప్పుడు ఆ దేశపు సేనానాయకుడు సైనికులకు లంచాలుపెట్టి, వారిని తన పక్షం చేసుకొని రాజును చంపి, రాజకుమారులను దేశబ్రష్టులను చేసి తానే రాజు
హితవు
ఒక అడవికి కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒక రోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి.
నక్క – కోడిపుంజు
ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమల మాడిపోతుంది. ఎక్కడైనా ఏదైనా తిండి దొరక వచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కాని అది ఒక చెట్టు కొమ్మ మీద