యజ్ఞభంగం

విసుగు చెందన విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, ” రాజా, నీవు తలపెట్టిన పని

చదవుట కొనసాగించు

అశరీరవాణి హెచ్చరిక

పూర్వం ఒక గ్రామంలో కుణాళుడనే యువకుడుండేవాడు. వాడు ఎంతో భూతదయ కలవాడు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. వాడు రాచనగరుకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుండామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు. కుణాలుడు తన

ఫలించని తపస్సు

పూర్వం నైమిశారణ్యంలో మాండవ్యుడనే మహాముని ఉండేవాడు. ఆయనకు ప్రపంచంలో మూర్ఖత్వమూ, మోసమూ, పాపమూ తప్ప ఇంకేమీ లేనట్టు తోచింది. ఇవాళ అమాయకులుగా వున్న పిల్లలు, రేపు పెరిగి పెద్దవారై సమస్త పాపాలూ చేస్తారు. ప్రపంచాన్ని

విఫలమైన ఆశలు

పూర్వం పడమటి తీరాన ఒక బెస్తగ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇరవై కుటుంబాలు ఉండేవి. గ్రామం మధ్యలో ఒక దేవి ఆలయం ఉండేది. ఆ దేవికి మొక్కుకుంటే చేపల వేట జయప్రదంగా సాగేది. తుఫానులు

జంబూక యోగీశ్వరుడు

పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం వుండేది. అందులో దాదాపు వెయ్యిమంది యోగులు కుటీరాలు నిర్మించుకొని నివసిస్తూ వుండేవారు. దీనిని కొంతకాలం రాజుగారు పోషించారు, కానీ రానురాను దేశంలో ఆరాజరికం ఏర్పడి

ఎవరు భర్త? ఎవరు సోదరుడు?

శోభావతీ అని నగరం ఉండేది. దానిని యశః కేతుడనే రాజు పరిపాలించేవాడు. అతను దేవ బ్రహ్మనభక్తి కలవాడు. అంతేగాక గొప్ప రాజకీయవేత్త కూడా. తన వేగుల ద్వారా ఇతర దేశముల రహస్యములను సేకరించేవాడు. పని

1 2