నల దమయంతి

పూర్వం నిషిధదేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తులలోనూ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా చిత్రంగా జరిగింది. ఒకనాడు నలుడు వానవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది.

చదవుట కొనసాగించు

అత్రి మహర్షి

బ్రహ్మ మానస పుత్రుడు అత్రి మహర్షి. సప్తరుషుల్లో ఒకడిగా ప్రసిస్థుడు. అష్ట ప్రకృతుల్లో అద్వితీయుడు. వశిష్ఠునికి, విశ్వామిత్రుడికీ మధ్య విభేదాలు తల ఎత్తి ఒకరంటే మరొకరికి బొత్తిగా సరిపడకుండా పోయింది. ఒక రోజు కల్మశపాదుడనే