తండ్రి దశరథుడి ఆశీస్సులతో, రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో బయలుదేరారు. దారిలో ఆయన, “రామా! దండకారణ్యం! ఇక్కడ తాటక అనే బ్రహ్మరాక్షసి, తన కొడుకు మారీచుడితో పాటు నివసిస్తోంది. ఈ తాటకకు వెయ్యి ఏనుగుల బలం ఉంది.
రచయిత: PaOne
అయోధ్యకు విశ్వామిత్రుడి ఆగమనం
నలుగురు రాకుమారులూ దిన దిన ప్రవర్ధమానులు అయ్యారు. బ్రహ్మర్షియైన వసిష్ఠుడు వీరి కులగురువు. ఆయన వీరికి వేదాలు నేర్పించాడు. విలువిద్య, గుఱ్ఱపుస్వారీ, మల్లయుద్ధం మొదలైన సకల విద్యల్లోను వీరు ప్రవీణులయ్యారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి
శ్రీరామ జననం
దశరథుడు కోసల రాజ్యానికి మహారాజు, ఈయన ప్రఖ్యాతి గాంచిన ఇక్ష్వాకు వంశ చక్రవర్తి. ఈయన పరిపాలన ఆదర్శ ప్రాయంగా ఉండేది. ప్రజల మంచి చెడ్డలను చక్కగా గమనిస్తూ, వారిని కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఈ
స్నేహం!
చక్రధరపురంలో భద్రయ్య, కనకయ్య, భూషయ్య సన్నిహితంగా ఉండేవారు. భద్రయ్య, కనకయ్య వ్యాపారులు; భూషయ్య రైతు. ఒకనాడు భద్రయ్య భూషయ్యను చూడవచ్చి, “కనకయ్య చేసినపని చూశావా? పొరుగూరి వ్యాపారుల మధ్య నన్ను అవమానించాడు. ఇక నుంచి
సమయజ్ఞత
కామశీర దేశాన్ని విక్రమసేనుడు పరిపాలి స్తున్న కాలం అది. ఒకనాడు విక్రమసేనుడు కొలువు తీర్చి పండితగోష్ఠి నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఘూర్జరదేశం నుంచి వచ్చిన ఒక పండితుడు, తాను సంస్కృతంలో రచిం చిన ఒక
తెలివి తక్కువ కోతి
ఒకానొక ఊరియందు ఒక ధనవంతుడు కలడు. వాడు పాపాత్ముడు. ఎన్నో పాపములు చేసిన తరువాత వాడికి పాపభీతి పట్టుకుంది. దానితో వాడు ఒక మునీశ్వరుని కలుసుకుని “మునివర్యా! నేను తెలిసి ఎన్నో పాపాలను చేశాను.