విసుగు చెందన విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, ” రాజా, నీవు తలపెట్టిన పని
Tag: చిట్టి కథలు
అశరీరవాణి హెచ్చరిక
పూర్వం ఒక గ్రామంలో కుణాళుడనే యువకుడుండేవాడు. వాడు ఎంతో భూతదయ కలవాడు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. వాడు రాచనగరుకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుండామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు. కుణాలుడు తన
నల దమయంతి
పూర్వం నిషిధదేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తులలోనూ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా చిత్రంగా జరిగింది. ఒకనాడు నలుడు వానవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది.
రెండు విందులు
ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ, దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు.
తొమ్మిది నుండి తొంభై
తెల్లారింది, బెడ్ మీద కామేశ్వరం కళ్లు విప్పగానే హరీష్ గుర్తుకు వచ్చి రాత్రి చెప్పిన విషయం ఏం చేశాడో తెలుసుకోవాలన్న ఆతృతతో టేబుల్ మీద ఉండే ఫోన్ కోసం వెతికాడు. అది కనబడలేదు. పొరపాటున
అల్లుడి అదృష్టం
భద్రయ్య కూతురు సీత పెళ్లి కుదిరింది. ఊళ్ళోనే ఉన్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు. భద్రయ్య పెళ్లి ఖర్చులకు, కట్నం ఇవ్వడానికి తను ఉంటున్న పెంకుటిల్లు అమ్మడానికి పెట్టాడు. ఇంటి పక్కనే ఉన్న శాంతయ్య