నైమిశారణ్యంలో ఉండే మునులకు సూతుడు, తాను వ్యాసుడిద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు. ఒకనాడు శౌనకుడు సూతుణ్ణి దేవీభాగవత పురాణం చెప్పమని కోరాడు. సూతుడు సరేనని మునులకు దేవీభాగవత పురాణం వినిపిస్తానని ఆదిశక్తిని గురించి
Tag: telugu blog
అయోధ్యకు విశ్వామిత్రుడి ఆగమనం
నలుగురు రాకుమారులూ దిన దిన ప్రవర్ధమానులు అయ్యారు. బ్రహ్మర్షియైన వసిష్ఠుడు వీరి కులగురువు. ఆయన వీరికి వేదాలు నేర్పించాడు. విలువిద్య, గుఱ్ఱపుస్వారీ, మల్లయుద్ధం మొదలైన సకల విద్యల్లోను వీరు ప్రవీణులయ్యారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి
స్నేహం!
చక్రధరపురంలో భద్రయ్య, కనకయ్య, భూషయ్య సన్నిహితంగా ఉండేవారు. భద్రయ్య, కనకయ్య వ్యాపారులు; భూషయ్య రైతు. ఒకనాడు భద్రయ్య భూషయ్యను చూడవచ్చి, “కనకయ్య చేసినపని చూశావా? పొరుగూరి వ్యాపారుల మధ్య నన్ను అవమానించాడు. ఇక నుంచి
సజీవ దేవుడు
భర్త రాము పనీపాటా లేకుండా తోటలో కూర్చుని ఉండటం చూసిన అంజలికి చిర్రెత్తుకొచ్చింది. చిరాకుపడుతూ భర్తను పిలిచి, ‘ఏమయ్యా! పగటి కలలు కనడం కట్టిపెట్టి, పట్టణానికి వెళ్లి ఈ వారానికి సరిపడే సరు కులు
నిర్వాసుడి మోక్షప్రాప్తి
ఒకానొకప్పుడు దుర్గమారణ్యంలో, నిర్వా సుడనే కోపిష్టి ముని వుండేవాడు. ఎవరి వల్లనైనా చిన్న తప్పు జరిగితే చాలు. వెనకాముందూ చూడకుండా పెద్ద శాప మివ్వడం ఆయన అలవాటు, ఆ విధంగా ఒకసారి సుదీపుడనే రాజుపై
యజ్ఞభంగం
విసుగు చెందన విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, ” రాజా, నీవు తలపెట్టిన పని