నైమిశారణ్యంలో ఉండే మునులకు సూతుడు, తాను వ్యాసుడిద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు. ఒకనాడు శౌనకుడు సూతుణ్ణి దేవీభాగవత పురాణం చెప్పమని కోరాడు. సూతుడు సరేనని మునులకు దేవీభాగవత పురాణం వినిపిస్తానని ఆదిశక్తిని గురించి
Tag: telugu kathalu
అయోధ్యకు విశ్వామిత్రుడి ఆగమనం
నలుగురు రాకుమారులూ దిన దిన ప్రవర్ధమానులు అయ్యారు. బ్రహ్మర్షియైన వసిష్ఠుడు వీరి కులగురువు. ఆయన వీరికి వేదాలు నేర్పించాడు. విలువిద్య, గుఱ్ఱపుస్వారీ, మల్లయుద్ధం మొదలైన సకల విద్యల్లోను వీరు ప్రవీణులయ్యారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి
శ్రీరామ జననం
దశరథుడు కోసల రాజ్యానికి మహారాజు, ఈయన ప్రఖ్యాతి గాంచిన ఇక్ష్వాకు వంశ చక్రవర్తి. ఈయన పరిపాలన ఆదర్శ ప్రాయంగా ఉండేది. ప్రజల మంచి చెడ్డలను చక్కగా గమనిస్తూ, వారిని కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఈ
స్నేహం!
చక్రధరపురంలో భద్రయ్య, కనకయ్య, భూషయ్య సన్నిహితంగా ఉండేవారు. భద్రయ్య, కనకయ్య వ్యాపారులు; భూషయ్య రైతు. ఒకనాడు భద్రయ్య భూషయ్యను చూడవచ్చి, “కనకయ్య చేసినపని చూశావా? పొరుగూరి వ్యాపారుల మధ్య నన్ను అవమానించాడు. ఇక నుంచి
సజీవ దేవుడు
భర్త రాము పనీపాటా లేకుండా తోటలో కూర్చుని ఉండటం చూసిన అంజలికి చిర్రెత్తుకొచ్చింది. చిరాకుపడుతూ భర్తను పిలిచి, ‘ఏమయ్యా! పగటి కలలు కనడం కట్టిపెట్టి, పట్టణానికి వెళ్లి ఈ వారానికి సరిపడే సరు కులు
కోపం తెచ్చే అనర్ధం
రంగమ్మ పరమ కోపిష్టి, ఆవిడ కోపానికి ఆగలేక ఎవ్వరూ కూడా ఇంట్లోపనిచేయలేక పోయేవారు. నెలకు నలుగురు వంట మనుషులు మారేవారు. కొంత కాలానికి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు చేరాడు. మారయ్య,తెలివైనవాడు. వంటలుకన్నా