నైమిశారణ్యంలో ఉండే మునులకు సూతుడు, తాను వ్యాసుడిద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు. ఒకనాడు శౌనకుడు సూతుణ్ణి దేవీభాగవత పురాణం చెప్పమని కోరాడు. సూతుడు సరేనని మునులకు దేవీభాగవత పురాణం వినిపిస్తానని ఆదిశక్తిని గురించి
వందే వాల్మీకి కోకిలం – 5
విభీషణుడు రావణుని తమ్ముడు. చాలా మంచివాడు. హనుమంతుడి మీదకు కాలు దువ్వటం మంచిది కాదని అన్నకు హితవు చెప్పాడు. “దూత లేకపోతే ఏ రాజూ రాజ్యం చెయ్యలేడు. నువ్వూ అంతే. దూతలూ, రాయబారులూ లేకపోతే
వందే వాల్మీకి కోకిలం – 4
దుందుభి అని ఒక రాక్షసుడు పుండేవాడు. ఒకప్పుడు వాలితో యుద్ధానికి తలపడ్డాడు. వాలి వాడిని అవలీలగా చంపి అల్లంత దూరానికి కళేబరాన్ని విసిరేశాడు. అది వెళ్ళి మాతంగ పర్వతం మీద పడింది. ఆ ఎముకల
వందే వాల్మీకి కోకిలం – 3
రావణాసురుడు వీరుడు. గొప్ప శివభక్తుడు. చెల్లెలు చెప్పిన మాటలు విని రాముణ్ణి నమిలి మింగెయ్యాలన్నంత మండిపడిపోయాడు. వెంటనే మారీచుడనే మరో రాక్షసుడి దగ్గరికి వెళ్ళి “ఎవరో రాముడట. ఈ అడవుల్లోనే వున్నాడు. నా చెల్లెలిని
వందే వాల్మీకి కోకిలం – 2
త్రిజటుడని పేద బ్రాహ్మణుడు పుండేవాడు. చాలా మంచివాడు. శాస్త్రం తెలిసినవాడు. కాని బహు కుటుంబీకుడు. అడవులకు వెళ్ళి పళ్ళూ, దుంపలూ ఏరి తెచ్చుకుంటుండేవాడు. రాముడు తనకున్న సర్వస్వం విప్రులకు దానం చేస్తున్నాడని తెలిసి ఆదరాబాదరా
వందే వాల్మీకి కోకిలం – 1
కామ్యకవనంలో పాండవులు వనవాసక్లేశం అనుభవిస్తూ వుండగా మార్కండేయ మహాముని అక్కడికి వెళ్ళాడు. పాండవులు ఆయనను భక్తితో పూజించి తమ కష్టాలు విన్నవించారు. “పాంచాలి వలె పరాభవాలు పొందిన రాకుమారిగాని, నావలె కారడవులలో కష్టాలు అనుభవించిన