చెడ్డ శిష్యుడు

ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఒకడుండేవాడు. అతడి దగ్గిర మల్లవిద్య నేర్చుకు నేందుకు అనేక ప్రాంతాల నుంచి యువకులు వస్తుండేవారు. వస్తాదుకు నూట నలభై ఒక్క కుస్తీ పట్లు తెలుసు. వాటిలో నూట

చదవుట కొనసాగించు

తాజెడ్డకోతి

పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు వద్ద అనేకమంది శిష్యులు శిష్యరికం చేస్తుండేవారు. ఒకనాడు గురువుగారింట్లో వంట చెరుకు అయిపోయింది. అందుచేత శిష్యులందరూ ఎండుకట్టెలు ఏరుకురావటానికి దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లారు. ఈ శిష్యులలో

యుద్ధతంత్రం

కళింగ దేశాన్ని పరిపాలించే చంద్రహాసుడు విహార యాత్రకు రాజధానికి సమీపాన ఉన్న అరణ్యానికి సపరివార సమేతంగా వెళ్ళాడు. అతని వెంట కొద్ది మంది సైనికులు, ఆ నోద్యోగులు కూడా ఉన్నారు. విహారయాత్ర ముగించుకుని చంద్రహాసుడు

నమ్మదగిన కల

పూర్వం ఇంద్రప్రస్థనగరంలో ఒక గొప్ప ధనికుడుండేవాడు. కొంత కాలం సుఖాలలో మునిగి తేలినాక, ఆయనకు రోజులు కలిసిరాక, ఉన్న ఆస్తి యావత్తూ పోయింది. ఒకప్పుడు గొప్పగా బతికిన వాడు కాస్తా ఇప్పుడు పూర్తిగా బీదవాడైపోయాడు.

సజీవ దేవుడు

భర్త రాము పనీపాటా లేకుండా తోటలో కూర్చుని ఉండటం చూసిన అంజలికి చిర్రెత్తుకొచ్చింది. చిరాకుపడుతూ భర్తను పిలిచి, ‘ఏమయ్యా! పగటి కలలు కనడం కట్టిపెట్టి, పట్టణానికి వెళ్లి ఈ వారానికి సరిపడే సరు కులు

మార్పు

శంకరాపురానికి క్రొత్తగా వచ్చిన టీచర్ శేఖర్. కొద్దికాలంలోనే పిల్లల్ని, గ్రామ పరిస్థితినిగ్రహించాడు. పిల్లలు తెలివితేటలలో ఫర్వాలేదు. కానీ ఇంటివద్ద పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలెప్పుడూ టి.వి. చూడటంతోనే

1 2 3 4 5 7