జంబూక యోగీశ్వరుడు

పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం వుండేది. అందులో దాదాపు వెయ్యిమంది యోగులు కుటీరాలు నిర్మించుకొని నివసిస్తూ వుండేవారు. దీనిని కొంతకాలం రాజుగారు పోషించారు, కానీ రానురాను దేశంలో ఆరాజరికం ఏర్పడి

నల దమయంతి

పూర్వం నిషిధదేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తులలోనూ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా చిత్రంగా జరిగింది. ఒకనాడు నలుడు వానవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది.

రెండు విందులు

ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ, దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు.

అమూల్యమైన వస్తువు

ఒక రాజుకు దేవుడు, శంఖుడు, అమందుడు అని ముగ్గురు కుమారులు. ఒకప్పుడు ఆ దేశపు సేనానాయకుడు సైనికులకు లంచాలుపెట్టి, వారిని తన పక్షం చేసుకొని రాజును చంపి, రాజకుమారులను దేశబ్రష్టులను చేసి తానే రాజు

ఎవరు భర్త? ఎవరు సోదరుడు?

శోభావతీ అని నగరం ఉండేది. దానిని యశః కేతుడనే రాజు పరిపాలించేవాడు. అతను దేవ బ్రహ్మనభక్తి కలవాడు. అంతేగాక గొప్ప రాజకీయవేత్త కూడా. తన వేగుల ద్వారా ఇతర దేశముల రహస్యములను సేకరించేవాడు. పని

నిజమైన వేటగాడు

పూర్వం బసవయ్య అనే వేటగాడు, అడవి పక్కన ఉన్న కొమ్ముగూడెంలో నివసిస్తుండేవాడు. గూడెం పక్కనున్న అడవిలోని జంతువులు, పక్షులే అతనికి జీవనాధారం. వాటిని పట్టి సమీప గ్రామాల్లో అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఎప్పటిలాగే

1 2