వేమవరంలో వీరయ్య అనే రైతు స్వయంశక్తితో ఆరెకరాల మాగాణీ సంపాదించుకున్నాడు. వీరయ్య కొడుకు రామచంద్రానికీ, కూతురు లక్ష్మీదేవికీ పెళ్లిళ్లు ఐపోయాయి. పండుగలకు పబ్బాలకూ అత్తమామలు కూతురికీ కొత్త బట్టలవీ పెడుతుండటం, రామచంద్రం భార్య కాంతామణికీ
వ్యత్యాసం
చంద్రాపీడుడు కాంచన నగరపు రాజు. ఆయన వద్ద ధవళముఖుడని ఒక సేవకుడుండేవాడు. ధవళముఖుడు ఏ రోజు కూడా కొలువునుంచి నేరుగా ఇంటికి వచ్చే వాడు కాడు. ఎక్కడో ఒక చోట భోజనం చేసి తాంబూలం
గొల్లవాడు-విద్వాంసుడు
ఒక వూల్లో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు చాలా రాగాలు వచ్చునట. ముఖారిలాటి ఏడుపు తెప్పించే రాగాలు మరీ బాగా పాడగలడట. మరి, ఇంత గొప్ప విద్వాంసుడు మారు మూల పల్లెటూరిలో ఉండటంచేత,
తేనెచుక్క తెచ్చిన ప్రమాదం
పూర్వకాలంలో, ప్రతిష్ఠాన నగరంలో ఒక బాటసారి నెత్తిపై తేనెకుండను పెట్టుకొని తిరుగు తున్నాడు. అతడు పరధ్యానంలో ఉండగా, పట్టు తప్పి ఆ కుండ నేల పై పడింది. వెంటనే తేనెచుక్కను తాగడానికి ఒక తేనెటీగ
అతితెలివి
ఒక ఆసామి తన పొరుగు ఆసామి వద్ద ఒక కుండ అరువు తీసుకున్నాడు. అందులో వెన్న కాచుదామని అతను నిప్పు చేస్తూండగా ఎక్కడినుంచో పిల్లి వచ్చి కుండపైన కాళ్లు పెట్టి లేచి నిలబడింది. అది
ఎవరు జూదగాడు?
హేలాపురిలో ఒకప్పుడు ధనంతో జూదం ఆడటం పెద్ద నేరంగా పరిగణింపబడేది. ధనం ఒడ్డి జూదం ఆడుతూ రక్షక భటులకు పట్టుబడిన వారికి కఠినమైన శిక్ష విధించబడేది. ఒకసారి ఓ నలుగురు ఆసాములు రచ్చబండ దగ్గర,